(హైదరాబాద్,న్యూస్ఇన్)
పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో ఉంచుకుని మహిళలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అప్రమత్తం చేశారు. పోలీసు శాఖ తరపున పలు సూచనలు చేస్తూ ట్వీట్ చేశారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కమిషనర్ చేసిన ట్వీట్ చూడండి.





Leave a Reply