
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
దేశంలోని పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి భవన్ కొత్త గవర్నర్లను, లెఫ్టినెంట్ జనరల్ లను నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. తెలంగాణా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించగా తెలంగాణాకు శివప్రతాప్ శుక్లాను నియమించారు.
కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ జనరల్ లు….
➡️ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా
➡️ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ సంధు
➡️ తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
➡️ మహారాష్ట్ర గవర్నర్గా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
➡️ నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిషోర్ యాదవ్
➡️ బీహార్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్
➡️ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి
➡️ తమిళనాడు గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
➡️ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు.


Leave a Reply