(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా మొదలైన వివాదం రాజుకుంటుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్బంగా వందే మాతరం జాతీయ గీతాన్ని శాసనసభలో ఆలపించారు. దీన్ని నిరసిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉభయ సభలు మొదలయ్యే అసెంబ్లీ హాల్ నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చారు. ఈ వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంఐఎం వ్యవహరించిన తీరును నెటిజన్లు తప్పు బట్టారు. తాజాగా ఎంఐఎం తీరుపై ప్రముఖ యూట్యబర్ నా అన్వేష కూడా దీనిపై స్పందించి ఓ వీడియో తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేశారు. ఇది కూడా వైరల్ గా మారింది…. వ్యవహారంపై ఓ చిన్న కథను ఆయన చెప్పారు అదేదో మీరు వినండి…….
అసెంబ్లీలో సీఏం రేవంత్ ఎమన్నారో తెలుసా…









Leave a Reply