
(న్యూస్ఇన్, హైదరాబాద్)
ఉత్తర్ ప్రదేశ్ ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ నుంచి 11 మంది ఎంఐఎం లను గెలిపించి తనకు ఇస్తే.. ముస్లింలను ఎన్ కౌంటర్ చేస్తున్న నేతలను తాను ఎన్ కౌంటర్ చేస్తానని బహిరంగసభలో వ్యాఖ్యలు చేశారు. ఏఐఎంఐఎం నేత హాజీ షౌకత్ అలీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి. యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతోమంది గ్యాంగ్ స్టర్లు, రౌడీ షీటర్లు, ఎన్ కౌంటర్లలో హతం అయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంఐఎం నేత ఈ వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి.




Leave a Reply