
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విబజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటకలోనూ సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.










Leave a Reply