(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
గుజరాత్ టైటన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తయింది. చెన్నై జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఊదేశారు. గుజరాత్ ఓపెనింగ్ బ్యాటర్లు వికెట్ నష్ట పోకుండా విజయం సాధిస్తారన్నవిధంగా కనిపించినా….సంజు అనూహ్య స్టంపింగ్ తో కెప్టన్ గిల్ వెనుదిరిగాల్సి వచ్చింది. 8 వికెట్ల తేడాతో చెన్నై పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. 16.4 ఓవర్లలో జీటీ బ్యాటర్ జోస్ బట్లర్ సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ ముగించారు.

అప్పటికే గుజరాత్ స్కోరు 6.2 ఓవర్లలో 58 పరుగులకు చేరింది. అవకాశం గుజరాత్ ఓపెన్లర్లు వేచి చూసి షాట్లు ఆడుతూ శుభారంభాన్ని అందించారు. బలహీన మైన బంతులనే టార్గెట్ చేస్తూ స్కోరును ఆచి తూచి పెంచుతూ వచ్చారు. సాయి సుదర్శన్ పాం లోకి రావడంతో గుజరాత్ టైటన్స్ పరుగుల ఛేదనలో ఎక్కడా తడబడలేదు. గిల్ ఔటైన తరువాత బ్యాటింగ్ వచ్చిన బట్లర్ కూడా క్రీజులో నిలదొక్కుకున్నారు. ఈ మ్యాచ్ లో కూడా సాయి సుదర్శన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ ఆడడంలో విజయవంతం అయ్యారు. బ్యాటింగ్ లో సీఎస్కే విఫలం…..










Leave a Reply