NewsInn

News in a Click

మీల్ కు 25 మిలియన్ల సేఫ్ మాన్ అవర్స్ సర్టిఫికెట్

సేఫ్టీ ఎక్స్లెన్స్ అవార్డు అందించిన ఏ పీ జెన్కో (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్(ఎం…

Read More

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించండి

వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించండి సీఎం చంద్రబాబు సమీక్ష స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు (అమరావతి,న్యూస్ఇన్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్క్ర‌బ్ టైఫ‌స్ వ్యాధి గ్ర‌స్తులు…

Read More

సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం

బీజెపి నేత‌ల ఆగ్ర‌హం (హైద‌రాబాద్, న్యూస్ఇన్) తెలంగాణా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు…

Read More

పీ ఏం ఓ పేరు ఇక సేవాతీర్థ్

రాజ్ భ‌వ‌న్ ఇక లోక్ భ‌వ‌న్ ( హైద‌రాబాద్, న్యూస్ ఇన్)దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇంకా బ్రిటిష్ వారి పాల‌న ప్ర‌భావం పూర్తిగా పోలేదు.…

Read More

పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి

విజన్ తోనే అభివృద్ధి కోకాపేట భూముల ధరలే దీనికి ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావ‌రి పుష్క‌రాల‌కు ముందుగానే పోల‌వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు…

Read More

స‌మంత పెళ్లితో సంభూత శుద్ది హాట్ టాపిక్

( హైద‌రాబాద్, న్యూస్ఇన్) ప్ర‌ముఖ క‌థానాయిక స‌మంత కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఫ్యామిలీ మెన్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో క‌లిసి కొత్త వివాహ‌బంధంలో అడుగు పెట్టింది. సోమ‌వారం…

Read More

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భారీగా న‌మోదు

ముగిసిన న‌మోదు ప్ర‌క్రియ‌ డిప్ ద్వారా మంగ‌ళ‌వారా కేటాయింపు (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్బంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద ఎత్తున ఆన్ లైన్…

Read More

ఏపీకి చేరుకున్న అనుమానాస్పద పడవ

(అమరావతి,న్యూస్ఇన్) ఎచ్చెర్ల మండలం వద్దకు అనుమానాస్పద పడవ ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు స్థానిక మత్స్యకారులు గుర్తించారు. సముద్రంలో పడవ చెడిపోయిన తర్వాత 20 రోజులుగా కొట్టుకుపోతున్న 13 మంది…

Read More

మత్స్యకారులు వేటకు వద్దు

(అమరావతి, న్యూస్ఇన్) నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న దిత్వా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు…

Read More

శ్రీవారి ద‌ర్శ‌నానికి రికార్డు స్థాయిలో భ‌క్తుల న‌మోదు

వైకుంఠ ద్వార దర్శనం – E-DIP 70 ల‌క్ష‌ల మంది న‌మోదు చేసుకునే అవ‌కాశం (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) తిరుమ‌ల వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం పెద్ద ఎత్తున…

Read More