
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ కేంద్రంగా మూడు బుల్లెట్ రైళ్లను నడిపేందుకు ఇటీవల బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన క్షేత్ర స్థాయి పనులు వేగంగా జరుగుతున్నాయి. శంషాబాద్ సమీపం నుంచి బుల్లెట్ ట్రైన్ టర్మినల్ ను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే బుల్లెట్ ట్రైన్లు కూడా శంషాబాద్ నుంచే నడిపించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుతవ్ం కూడా అలైన్ మెంట్ రెడీ చేసిదని తెలుస్తోంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి నడిచే బుల్లెట్ ట్రైన్లు ఇలా ఉన్నాయి. ఈ ఫోటో ఉన్న స్టేషన్ల మీదుగా అలైన్ మెంట్ ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.








Leave a Reply