అధినేత సునీల్ రెడ్డిని అరెస్టు చేసిన జీఎస్టీ అధికారులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జీఎస్టీ పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రముఖ ట్రావెల్స్ సంస్థ అధినత సునీల్ రెడ్డిని జీఎస్టీ అధికారులు అధికారులు అరెస్టు చేశారు. రూ.22 కోట్ల కు పైగా పన్ను ఎగవేసి నట్లు అధికారులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా పన్నులు కట్టకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించడంతో ముందుగా అధికారులు హెచ్చరించినా ఆరేంజ్ ట్రావెల్స్ అధినేత పట్టించుకోలేదు. అధికారులు ఇచ్చిన మూడు నెలల గడువు ముగిసినా పన్నులు చెల్లించకపోవడంతో ఆరేంజ్ టాట్రావెల్స్ తో పాటు ట్రిలియన్ లీడ్ ఎండీ చేతన్ లను అరెస్టు చేశారు.






Leave a Reply