(హైదరాబాద్, న్యూస్ ఇన్)

కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిద.సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు.
ఈ ప్రమాదంలో రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సహాయక తెలుగు చేపట్టాలని అధికారులకు ఆదేశం




Leave a Reply