NewsInn

News in a Click

కొన‌సాగుతున్న ధ్రోణి- ఓ మెస్తారు వ‌ర్షాలు

కొన‌సాగుతున్న ధ్రోణి- ఓ మెస్తారు వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.అంతర్గత మహారాష్ట్ర మరియు దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఒక ప్రతిచక్రవాత వలయం ఏర్పడింది. దీంతో వాతావ‌ర‌ణ‌లో కూడా స్వ‌ల్ప మార్పులు జ‌రుగ‌నున్నాయి.

వాతావరణ సూచన…..

రాష్ట్రంలో ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరిక…..

ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఐఎండి హెచ్చ‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *