(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
ఎవరు ఊహించని విధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనలకు… కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ధర్మేంద్ర రాజీనామా డిమాండ్ లో విద్యార్థులు ఎక్కడ రాజీపడకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే ఆందోళనలకు తరలించాలంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థులు ఒత్తిడి పెంచడంలో విజయవంతం అయ్యారు. రాజకీయ పార్టీలు కూడా విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలిపాయి. పోలీసులు లాఠీచార్జిలు తీసేసి ఉద్యమాన్ని అదుపు చేసే ప్రయత్నం చేసినా…. విద్యార్థులు ఎక్కడ చల్లబడలేదు. పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటి నుంచి ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన మరింత తీవ్రమైంది. నీటి ప్రశ్నపత్రం లీకేజీ కి ధర్మేంద్ర ప్రధాన్ కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.












Leave a Reply