
(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
ఎన్నికల ఫలితాలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. తమిళనాడు ఎన్నికలు మరోసారి మర్పు నినాదంతో పాత పార్టీలకు ఓటర్లు పాతరేశారు. కొత్తగా వచ్చిన విజయ థళపతి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. పశ్చిమ బంగా లో ఊహించినట్లే దీదీ కష్టాల్లో పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే అక్కడ బీజేపీ అధికారినికి చేరువవుతోంది. కేరళంలో యూడీఎఫ్ కు విజయవకాశాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు ముగ్గురు నేతలు సీఎం హోదాలో పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, టీఎంసీ అధినేత మమతా, కేరళంలో పినరయ్ విజయన్ లు.. స్టాలిన్ చెన్నై నగరంలో కొలతూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. విజయన్ ధర్మదం నియోజకవర్గం, మమతా బెనర్జీ కోల్ కత్త లోని బబానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.









Leave a Reply