
(హైదరాబాద్, న్యూస్ఇన్)
అయోధ్య రాముడి దేవాలయానికి… ఓ భక్తుడు అత్యంత విలువైన రాముడి విగ్రహాన్ని బహుకరించారు. అయోధ్య దేవాలయంలో ఏర్పాటు చేయాల్సిందిగా కర్ణాటక కు చెందిన ఓ భక్తుడు 30 కోట్ల విలువచేసే బంగారం,వజ్రాలు పొదిగిన విగ్రహాన్ని అందించారు. దేవాలయానికి వచ్చిన అత్యంత విలువైన బహుమానాల్లో ఇది ఒకటి నిలిచింది. ఈ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మెరిసే మేలిమి బంగారం…. వజ్రాలు పొదిగిన ఈ విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది.




Leave a Reply