NewsInn

News in a Click

తొలి విడత పంచాయతీ పర్వం షురూ

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలుకానుంది. మూడు విడుదలగా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడుదలగా జరిగా ఎన్నికల కోసం తొలివిడతలో జరిగే పంచాయతీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ నేడు మొదలైంది. పోటీ చేసే అభ్యర్థులకు మూడు రోజులపాటు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. 30వ తేదీన నామినేషన్ల స్కూటీని జరగనుంది. డిసెంబర్ మూడో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.


తొలి విడతలో 4,236 సర్పంచ్.. 37,440 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న జరగనున్న పోలింగ్ జరగనుంది అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ తో ఫలితాలు విడుదల కానున్నాయి. ఉపసర్పంచ్ ఎన్నికలను కూడా ఆరోజు సాయంత్రానికి పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *