NewsInn

News in a Click

మండ‌లి స‌భ్యులుగా అజాహ‌రుద్దీన్, కోదండ‌రాం

మండ‌లి స‌భ్యులుగా అజాహ‌రుద్దీన్, కోదండ‌రాం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మంత్రి అజారుద్దీన్ ,కోదండరాం తో ఎంఎల్సీ లు గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ ఛాంబ‌ర్ లో ఇద్ద‌రు శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌గా ప్ర‌మాణా చేశారు. మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్,ఎంపీ వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ లు,ఎంఎల్సీ లు,ఎంఎల్ ఏ లు హాజ‌ర‌య్యారు. కొత్త స‌భ్యుల‌కు శాస‌న‌మండ‌లి ప్రొసీజ‌ర్స్ తెలియ‌చేసే కిట్ ను మండ‌లి చైర్మ‌న్ అందించారు. మండ‌లి స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారానికి ముందు కోదండ‌రాం అమ‌ర‌వీరుల స్థూపం ద‌గ్గ‌ర నివాళుల‌ర్పించారు.

వీడిన స‌స్పెన్స్….సీఎం చ‌ర్చ‌లు స‌క్సెస్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *