(హైదరాబాద్,న్యూస్ఇన్)
గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా ఓటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలన్నీ కలిపి గ్రేటర్ హైదరాబాద్ గా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 15 డిసెంబర్ స్థానంలో 3 డివిజన్లో ఏర్పాటు చేసేందుకు కార్యాచరణలను సిద్ధం చేసింది. దీనిపై అభిప్రాయ సేకరణ గ్రేటర్ అధికారులు జరుపుతున్నారు. అన్ని రాజకీయపక్షాలు కూడా ఈ విధానాన్ని తప్పు పడుతున్నాయి.

ఈ వ్యవహారంపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో…. డైలీమిటేషన్ పై అభ్యంతరాల గడువును మరో రెండు రోజులు పొడగించింది. పలు సూచనలను గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు చేసింది.జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాప్ ను పబ్లిక్ డిమాండ్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశం.
24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని జిహెచ్ఎంసి కి హైకోర్టు ఆదేశం .రెండు రోజుల్లోపు అభ్యంతరాలను సబ్మిట్ చేయాలన్న హైకోర్టు… Census కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్ లైన్ గురించి వాదనలో వినిపించిన అడ్వకేట్ జనరల్ ….డెడ్లైన్ దగ్గర పడుతుండటంతో రెండు రోజులకు మించి ఎక్కువ పొడిగించలేమన్న హైకోర్టు



Leave a Reply