రెండు రోజుల పర్యటన
(న్యూస్ఇన్, డెస్క్)
రష్ట్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ రెండు రోజులు భారత దేశంలో పర్యటించనున్నారు. గురు, శుక్రవారాల్లో దేశంలో పర్యటించే ఆయన వార్షిక సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్ భేటీ కానున్నారు.ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

200 అత్యాధునిక హెలికాప్టర్ల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పుతిన్ పర్యటనతో
రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. పలు అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు.




Leave a Reply