NewsInn

News in a Click

ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్… ప్రమాదం

ఆసిఫాబాద్ జిల్లాలో పంటపొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సును పత్తి చేను వైపు తీసుకెళ్ళిన డ్రైవర్ తీసుకెళ్లారు కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫీల్ కావడంతో పంట పొలాల్లోకి మళ్లించిన డ్రైవర్.ప్రమాద సమయంలో 40 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలు.. గాయపడ్డ వారిని రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *