NewsInn

News in a Click

హైకోర్టుకు లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసు

మ‌ర‌ణ‌శిక్ష ర‌ద్దు చేయాల‌ని కోరిన నిందితులు

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగిన గోకుల్ చాట్, లుంబినీ పార్క్ కేసులో నిందితులు హై కోర్ట‌ను ఆశ్రయించారు. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. శిక్ష ప‌డిన నేర‌స్తుల ప్ర‌స్తుత ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారి మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్తితి, పశ్చాత్తాప స్థితిగతులపై ఇద్దరు మిటిగేటర్లను హై కోర్టు నియ‌మించింది.కేసు విచారణను మరో బెంచ్ కు మార్చాలన్న నేరస్థుల లాయర్ అభ్యర్థనను హై కోర్టు తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *