(న్యూస్ఇన్,హైదరాబాద్)
మూసీపై రాష్ట్ర పర్యావరణ అనుమతులను సవాల్ చేసిన రిటైర్డ్ ఇంజినీర్లు. రాష్ట్ర ప్రభుత్వానికి చెన్నై NGT నోటీసులు
విచారణ వచ్చే నెల 16కి వాయిదా
మూసీపై వాణిజ్య సముదాయాల ఏర్పాటుపై రిటైర్డ్ ఇంజినీర్ల అభ్యంతరం.మూసీకి కిలో మీటర్ దూరంలోనే మృగవని నేషనల్ పార్క్ .
హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతం 55 కిలోమీటర్లు ఉంటే..
20 కిలోమీటర్ల మేరకే స్టడీ చేశారు:
ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ సమీపంలో..భారీ నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రిటైర్డ్ ఇంజినీర్ల అభ్యంతరం












Leave a Reply