NewsInn

News in a Click

తెలంగాణలో నేటి నుంచి కొత్త స్కీమ్ అమలు

తెలంగాణలో నేటి నుంచి కొత్త స్కీమ్ అమలు

(హైదరాబాద్, న్యూస్ఇన్)

తెలంగాణలో ఈ రోజు నుంచి న ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (EHS) పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. నగదు రహిత వైద్య విధానం కింద డిజిటల్ హెల్త్ కార్డులను జారీ ప్రభుత్వం జారీ చేయనుంది. చేయనున్నారు. ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండానే వైద్య సేవలు పొందవచ్చు. ఉద్యోగుల సౌకర్యార్థం ‘ఈహెచ్‌సీటీ’ (EHCT) యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి జీతం నుంచే కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *