సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం శ్రీ గంగానగర్, చురు, శివపురి, దామోహ్, బిలాస్పూర్ మీదుగా వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద ఉన్న అల్పపీడన కేంద్రం ద్వారా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సాగుతోంది.దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతం నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి అలాగే కొనసాగుతోంది. ఈరోజు,రేపు రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
బంగాళా ఖాతంలో అల్పపీడనం











Leave a Reply