(హైదరాబాద్,న్యూస్ఇన్)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసింది. శాసనసభా సమావేశాల్లో కృష్ణా జలాలపై జరిగినచర్చలో సీఎం సభనుతప్పుదోవ పట్టించేలా సమాచార ఇచ్చారని బీఆర్ ఎస్ఆరోపిస్తోంది.సభను తప్పుదోవ పట్టించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్ డిమాండ్ చేసింది.అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి కి బీఆర్ ఎస్ పిర్యాదు చేసింది. బీఆర్ఎస్ విప్ కే పీ వివేకానంద ,కోవాలక్ష్మి ,విజయుడు ,అనిల్ జాదవ్ లు అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు అందచేశారు.






Leave a Reply