
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై SEC క్లారిటీ…
రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి – SEC
మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులు…
హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం…
నిబంధనల ప్రకారం అర్హత లేని వారు వేసే ఓట్లు చెల్లవని క్లారిటీ
కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ జారీ చేసిన SEC…
తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 ప్రకారం పక్కాగా నిబంధనల అమలు…
మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకుండా ఓటు వేసే ఎక్స్ అఫీషియో సభ్యులపై హైకోర్టు సీరియస్
ఈ నేపథ్యం లో, ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై లోకల్ ఓటు ఉంటేనే మేయర్/చైర్మన్ పీఠాల ఎన్నికల్లో పీఠాల గెలుపు ఓటములను ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రభావితం చేయగలరు.








Leave a Reply