(హైదరాబాద్,న్యూస్ ఇన్)
తెలంగాణా రాజకీయాల్లో కీలక కేసుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బాద్యతలను సజ్జన్నార్ కు అప్పగించింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం దీనిపై సిట్ వేసి కేసును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా సజ్జనార్ నాయకత్వంలో నలుగురు ఐపీఎస్ అదికారులతో పాటు సీనియర్ పోలీసు అధికారులను సిట్ బృందంలో ప్రభుత్వం చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసును వెంటనే విచారణ చేపట్టి చార్జీషీట్ దాఖలు చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.








Leave a Reply