NewsInn

News in a Click

షాబాద్‌లో 6 గురు దారుణ హత్య

రాజశేఖర్

(హైదరాబాద్,న్యూస్ఇన్)

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దయ్యాల గూడెం లో దారుణం చోటు చేసుకుంది. రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు హత్యకు గురికావడం కలకలం రేపుతుంది.భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో కుటుంబానికి చెందిన బాలిక, బాలిక తల్లి, నానమ్మ హత్యకు గురయ్యారు. రాజ శేఖర్ అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్లు భావిస్తున్నారు.నిందితుడు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలు పెట్టారు.నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి పై ఫోక్సో కేసు గతంలో నమోదై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *