(అమరావతి,న్యూస్ఇన్)

హోం మంత్రి అనితకు నిరసన సెగ తాకింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటిస్తున్న మంత్రులు అనిత, సత్యప్రసాద్, కొల్లు రవీంద్రలను స్థానికులు అడ్డుకున్నారు. భూసేకరణలోభాగంగాతమ భూములు తీసుకుని పరిహాం చెల్లించలేదని మహిళలు ఆరోపించారు. మహిళలు అడ్డు కోవడంతో వారిని కట్టడి చేసందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మంత్రి అనిత స్వయంగా మహిళలతో వాదించడంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. మంత్రితీరుపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.






Leave a Reply